రాష్ట్ర రాజకీయాల్లో కేఈ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది... నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉంటూ జిల్లాలో తమకంటూ ఒక ప్రత్యేక కేడర్ ఏర్పాటు చేసుకున్నారు... ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రత్యర్థులను చిత్తు...
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కీలక అనుచరుడు నలంద కిశోర్ మృతి చెందారు... కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నలందకిశోర్ తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు...
కాగా...
విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు...
ఏపీలో ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని గవర్నర్ హరిచందన్ జగన్ సర్కార్కు సూచించారు. అయితే ఈ ఆదేశాలు అమలవుతాయ...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తమ రాజకీయ దృష్ట్య ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు......
ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్ట జమిలీ ఎన్నికల కోసం ఎదురు చూస్తుందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లకే...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 1500 పడక గదుల ఆసుపత్రిని నిర్మిస్తున్నారని ఏంపీ విజయసాయిరెడ్డి తెలిపారు...ఆ ఆసుపత్రి యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారని...
కరోనా టైమ్ లో పనుల్లేక పేద మధ్యతరగతి ప్రజలపై ఏపీ సర్కార్ వ్యాట్ పేరుతో డీజిల్ ధర పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని లోకేశ్ మండిపడ్డారు... ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...