తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారాలోకేష్ టీడీపీ తరపున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రత తగ్గించారు.
తాజాగా మరోసారి...
ఏపీలో ఉదయం నుంచి కియా ప్లాంట్ తరలి పోతోంది అని అనేక వార్తలు వినిపించాయి.. ఈ ప్లాంట్ తమిళనాడు తరలి వెళ్లిపోతోంది అనేలా తెలుగుదేశం నేతలు కొన్ని మీడియాలు వార్తలు వదిలాయి ..అయితే...
ఈ రోజు ఉదయం నుంచి కియ ప్లాంట్ గురించి చర్చ జరుగుతోంది.. అది ఏపీ నుంచి తరలి పోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. చివరకు ఏపీ సర్కారుకి బిగ్ షాక్ అని అన్నారు,...
ఏపీలో రాజధాని వివాదం మరింత ముదురుతోంది, ఇది రాజకీయ రంగు పులుముకుంది, ఇటు వైసీపీ టీడీపీ జనసేన మధ్య మాటల యుద్దం మొదలైంది, సీఎం జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు తెలుగుదేశం జనసేన నేతలు.
తాజాగా...
ఇక ఏపీలో మరో పోరుకు సిద్దం అవ్వనున్నారు నేతలు, రాజకీయంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే, ఈసారి రాజధాని అంశం కూడా ఈ ఎన్నికల్లో కచ్చితంగా కీ...
మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు.... ఇది...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరో పోరాటం చేసేందుకు సిద్దమైంది... అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసింది... ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బోండా...
రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది.. మరో పక్క విశాఖ నుంచి పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు, అయితే తాజాగా తెనాలిలో నిర్వహించిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...