అసెంబ్లీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రకటించిన మూడు రాజధానుల మాటపై అందరూ ఎస్ చెప్పారు, ఇక్కడ వరకూ బాగానే ఉంది... అయితే తర్వాత ఈనెల 27న కేబినెట్ లో చర్చించనున్నారు అని...
రాజధాని విషయంలో అనేక విమర్శలు ఆరోపణలు వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం చేస్తోంది, మూడురాజధానుల విషయంలో జగన్ ఒంటెద్దు పోకడలు అని విమర్శలు చేస్తున్నారు, అయితే తెలుగుదేశం నుంచి చంద్రబాబుకి...
రాజధాని మార్చడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ తెలిపారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఆధారాలు...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనిపించడంలేదంటూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు... టపాసులు కాల్చుకుంటూ భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్...
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు... అంతేకాదు ముఖ్యమంత్రి జగన్...
అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు... ఈ ప్రకటనకు అన్ని వర్గాలనుంచి కూడా మంచి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... పార్టీకి చెందిన మాజీ మంత్రి వైసీపీలో చేరాలని చూస్తున్నారట....
ఏపీలో...
రానురాను ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది... గత ఎన్నికల్లో అదికారం కోల్పోవడంతో ఎవరిదారి వారుచూసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు... తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన 150 మంది టీడీపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...