తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. వేసవి తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని...
దేశవ్యాప్తంగా నాలుగో విడత స్వారత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడతలో ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే...
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్(Congress) ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించింది. పదేళ్ల తర్వాత తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు....
Telangana Elections |తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట(Ashwaraopeta) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ(Adinarayana).. 28,358 ఓట్ల మెజార్టీతో ఘన...
Telangana Elections | తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రైమరీ రౌండ్స్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. మొత్తం 119 స్థానాలకు 69 స్థానాల్లో కాంగ్రెస్, 38 స్థానాల్లో బీఆర్ఎస్,...
హైదరాబాద్లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని వెల్లడైంది. దీంతో రేవంత్ రెడ్డి నివాసం...
Telangana Cabinet | రాష్ట్రంలో మళ్లీ అధికారంపై గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్పోల్స్ ఫలితాలను కేసీఆర్ కొట్టిపారేశారని వెల్లడించాయి. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...