ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ సూచిస్తుంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులు ముందే పంటల...
వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా...
ప్రస్తుతం కరోనా మహమ్మారి, అయిడ్స్, కలరా వంటి అంటూ వ్యాధులు భారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మరణాల వల్ల వారి కుటుంబాలలో తీరని విషాదాలు ...
భానుడు ప్రతాపానికి జనాలు ఉదయం 11 దాటినా తరువాత అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఒకవేళ మనకు ఏదైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లాలన్నా నీరసం వస్తుదేమోనని బయపడుతుంటాం. అందుకే ఎండల్లో...
మనలో చాలామందికి మెడ, మోచేతులు, మోకాళ్ల ప్రాంతాల్లో నల్లగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇది ఎవరైనా ఎదుటివారు చూసినప్పుడు అందవిహీనంగా కనబడుతుంటాయి. ఈ సమస్య నుండి బయట పాడటానికి ఎన్నెన్నో చిట్కాలు...
ప్రస్తుత కాలంలో గురక సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కేవలం వారే కాకుండా తమ పక్కన పడుకున్న వారికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించే పరికరాలు వాడినప్పటికీ...
భారతదేశంలో పసుపు లేకుండా ఏ కూర వండమని అందరికి తెలిసిన విషయమే. ఇది కూర రుచిని, రంగును పెంచి అందరు తినడానికి ఇష్టపడేలా చేస్తుంది. ఇది కేవలం శరీరానికి మేలు చేయడమే కాకుండా...
కాలాలకు అతీతంగా దొరికే పండ్లను తింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఎప్పుడు తినాలా అని ఎదురుచూస్తుంటారు. మామిడి పండ్లు అంటే ఇష్టం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...