విజయవాడ యం.పి టికెట్ కోసమే లగడపాటి మహా కూటమికి అనుకూలంగా సర్వే రిపోర్టు ఇచ్చారని లగడపాటి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణా ప్రభుత్వ సలహాదారు మాజీ యం.పి జి.వివేక్ వెంకట స్వామి.కుటుంబ...
ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాలు తప్పక గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివరం హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు....
రంగారెడ్డి జిల్లా లో 8 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని శంషాబాద్ మండలం పాలమాకుల దగ్గర విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగిన పోలింగ్ యంత్రాలను ఇప్పటికే...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ముస్లిం సోదరులు పాత సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు మరియు వేంసూర్ రోడ్డుకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అనంతరం సండ్ర వెంకటవీరయ్య అంబేద్కర్ సెంటర్...
జనగామ మండలం హైదరాబాద్ హైవే పెంబర్తి చెక్ పోస్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఏపీ...
హైదరాబాద్ సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ కుమారుడి కారు డ్రైవర్ పై మంత్రి తలసాని కుమారుడి దాడి..కారులో డబ్బు చెక్ చేయాలంటూ తలసాని కుమారుడు గొడవ పడి.. తనపై దాడి...
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ లో పొత్తు పై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు అతను ట్విట్టర్ ద్వారా పొత్తు పై క్లారిటీ ఇచ్చారు.చాల మంది జనసేన పార్టీ...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...