TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని...
ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా...
Tspsc Paper Leak |టీఎస్పీఎస్సి బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఏఈఈ పరీక్ష రాసిన ఓ అభ్యర్థి షాకిచ్చాడు. పరీక్షలో టాపర్ల జాబితాలో ఉన్న...
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఒక అనాథ అయిపోయిందని ఆయన ఆవేదన...
పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్న పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.....
విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా అఖిలపక్షం నేతలు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. 'నిరుద్యోగుల గోస - అఖిలపక్షం భరోసా' పేరిట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ...
TSPSC Paper Leak |టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్పై చేసిన ఆరోపణలకు సిట్ అధికారలు శుక్రవారం స్పదించారు....
TSPSC Paper Leak |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు TSPSC ఉద్యోగులు ఉన్నట్లు సిట్ అధికారులు తేల్చారు. మార్చి 23 న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...