తిరుపతి: కరోనా మొదలైనప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గిన సంగతి తెలిసిందే.సర్వ దర్శనం టికెట్లను కూడా నిలిపివేసిన టీటీడీ రోజుకు ఐదు వేల చొప్పున ప్రత్యేక దర్శనం టికెట్లను...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5...
తిరుమల వెళ్లే భక్తులు రూమ్స్ దొరకవు అన్న ఆందోళనతో ఉంటారు. కొందరికి రూమ్స్ బుకింగ్ ప్రాసెస్ తెలియక అవస్థలు పడుతుంటారు. తిరులలో ఇకపై రూమ్స్ బుకింగ్ చాలా సులభతరం చేసింది టిటిడి.
భక్తుల సౌకర్యార్థం...
తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4 వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమన్ జయంతి...
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 29 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా...
వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు.
అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రానున్నారు... ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాని ఉత్తర్వులు అందాయి... రేపు సాయంత్రం 3.50...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...