Tag:ttd

TTD జ్యేష్ఠ‌ మాసంలో విశేష పూజా కార్య‌క్ర‌మాలు

లోక కల్యాణార్థం జ్యేష్ఠ‌ మాసంలో ప‌లు విశేష పూజా కార్య‌క్ర‌మాలను టిటిడి నిర్వ‌హించనుంది. ఇప్ప‌టికే నిర్వహించిన కార్తీక, ధనుర్‌, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ‌ మాస ఉత్సవాల‌కు భక్తుల‌ నుండి విశేష ఆదరణ...

ఇకపై తిరుమలలో రూమ్స్ బుకింగ్ చాలా సింపుల్

తిరుమల వెళ్లే భక్తులు రూమ్స్ దొరకవు అన్న ఆందోళనతో ఉంటారు. కొందరికి రూమ్స్ బుకింగ్ ప్రాసెస్ తెలియక అవస్థలు పడుతుంటారు. తిరులలో ఇకపై రూమ్స్ బుకింగ్ చాలా సులభతరం చేసింది టిటిడి. భక్తుల సౌకర్యార్థం...

జూన్ 4 నుంచి తిరుమల ఆకాశగంగ వద్ద హనుమాన్ జయంతి వేడుకలు

తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4 వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమన్ జయంతి...

ఏకాంతంగా వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 29 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా...

Breaking News : జూన్ 1 నుంచి తిరుమల – అలిపిరి నడక మార్గం మూసివేత

  వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు. అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక...

సీఎం జగన్ రేపటి షెడ్యూల్ ఇదే…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రానున్నారు... ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాని ఉత్తర్వులు అందాయి... రేపు సాయంత్రం 3.50...

బ్రేకింగ్ – తిరుమల ప్రసాదానికి సంబంధించి కీలక నిర్ణయం

తిరుమ‌లకు వెళితే క‌చ్చితంగా ఆ ల‌డ్డూ ప్ర‌సాదం తెచ్చావా అంటారు, ఆ స్వామి ప్ర‌సాదాల్లో ల‌డ్డూ వ‌డ‌కు ఎంతో ప్రాముఖ్యత‌ ఉంది, రుచి కూడా అమోఘం అనే చెప్పాలి, అయితే స్వామిని...

టీటీడీలో తొలి కనోనా మరణం….

పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలను ప్రాణాంతక కరోనా కమ్మేసింది... 160 మందికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సిబ్బంది శ్రీవారి ఆలయ అశ్చకులు కరోనా వైరస్ బారినపడిన వేళ తొలి...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...