విజయవాడలో(Vijayawada) ఓ కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకును బలంగా ఢీకొట్టడంతో...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్(YVB Rajendra Prasad) తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని.. ఆయనకు...
Prakasam |ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలపాలయ్యారు. బాధితులు...
Vijayawada |రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. పార్ట్టైమ్ ఉద్యోగంతో ఈజీగా డబ్బులు...
విజయవాడ(Vijayawada)లోని ఓ డ్రైనేజీలో పడి గల్లంతైన బాలుడి కథ విషాదంతంగా ముగిసింది. గురునానక్ కాలనీకి చెందిన అభిరామ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డిజాస్టర్...
Vijayawada Crime |కాలం మారింది... టెక్నాలజీ పెరిగింది... ఆర్టిఫిషియల్ ఇన్టెలిజెన్స్ హవా నడుస్తోంది. మనుషులు చేసే పనులన్నీ రోబోటిక్స్ చేస్తున్నాయి. టెక్నాలజీకి కులంతో సంబంధం లేదు... మతంతో పట్టింపు లేదు!! అందరినీ సమానంగా...
జనసేన(Janasena) 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అశేష జనవాహిని మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అంతకుముందు నోవాటెల్ హోటల్ నుంచి విజయవాడ...
Bc Sadassu on december 8th in vijayawada: విజయవాడలో డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ అన్నారు. శనివారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...