నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్(MLC Candidate Ashok) పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు...
ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలను(Assembly Session) ఈసారి 30 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు...
Paper Leak Case |టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఐదేళ్లు డీబార్ అయిన విద్యార్థి హరీష్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన కుమారుడి తప్పు లేదని అమాయకుడైన తన...
సీఎం కేసీఆర్(CM KCR) నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల సంక్షేమాన్ని వీడిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కాపలదారుగా మారిందని ఆగ్రహం...
Rakshitha | వరంగల్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లికి చెందిన రక్షిత...
రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం...
తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా వరంగల్ జిల్లాల్లో జరిగిన ప్రమాదంలో ఘోర ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. అశోక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...