వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే... దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి...ఈనెల 27న కెబినెట్ సమావేశం కానుంది...
ఆ...
అమరావతి: తాడెపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ను ఎమ్మెల్యే రోజా కలిశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తదని ఎమ్మెల్యే రోజా ఆశించారు. అయితే కేబినెట్లో ఆమెకు చోటు దక్కలేదు....
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆశా వర్కర్ల వేతనం పెంపు ఒకటి. నెలకు రూ.3000 గా ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని...
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో తొలిసారి 25 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సెక్రటేరియట్ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో...
జగన్ గెలిస్తే చాలా మంది సెటిల్ అయిపోతాము అని భావిస్తున్నారా ? అవును తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విమర్శ చేస్తోంది.. జగన్ తో ఇప్పటి వరకూ ఉన్న నేతలు మంత్రులు...
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.....