ఏపీ సీఎం జగన్(YS Jagan) అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐ అధికారులను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు సంక్షేమ పాలను అందిస్తున్న మీ బిడ్డను...
అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఐదో వర్థంతి సందర్భంగా కడపలో...
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన బహిరంగలేఖ రాశారు.
"ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు...
'విజన్ విశాఖ' పేరుతో సీఎం జగన్ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు...
ఎన్నికల వేళ వైసీపీకి షాక్లు మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ ఎమెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishna Murthy) సీఎం జగన్పై ధిక్కార స్వరం వినిపించారు. సీఎం జగన్(CM...
దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రా ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు....
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్కు(Kodi Kathi Srinu) భారీ ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...