వైసీపీ ఎంపీ అభ్యర్దులను జగన్ తొలిజాబితాగా విడుదల చేశారు.మొత్తం 9 మంది అభ్యర్దులను ప్రకటించారు జగన్... ఇందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాగా మరో ఏడుగురు కొత్త అభ్యర్దులను ప్రకటించారు జగన్. ఓసారి...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేళ కోలుకోలేని షాక్ తగిలింది.. కడప జిల్లాలో వైయస్ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్న వైయస్ జగన్ బాబాయ్, వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారు,ఈ ఉదయం ఆయన...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంఫ్టర్ జోన్ లో ఉన్నారు అనే చెప్పాలి.. మరో రెండు రోజుల్లో ఆయన అభ్యర్దుల ప్రకటన చేయనున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేటిసాయంత్రం...
మొత్తానికి ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం అయితే స్టార్ట్ అయింది.. ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఏ పార్టీలో చేరుతాడు అనేది తెలియడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ...
ఎన్నికల వేళ జంపింగ్ లు బాగా పెరిగిపోతున్నాయి.. అక్కడ టికెట్ రాదు అనుకుంటే వేరే పార్టీలో కర్చీఫ్ వేయడం, అనేది ఎన్నికల సమయంలో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దూసుకుపోతున్నారు ..ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీల నుంచి నేతలు టిక్కెట్లు ఆశించి వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. అయితే కొందరు ...
కమెడియన్ అలీ రాజకీయ రంగప్రవేశం రీ ఎంట్రీ పై పలు వార్తలు ఇప్పటి వరకూ చక్కర్లు కొట్టాయి.. ఇక 11 ఏప్రిల్ ఏపీలో ఎన్నికలు అంటే సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే...
ప్రతీ సారి ఎన్నికల్లో ఎవరో ఒకరు కొత్తవారు ఎంట్రీ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. 2009లో చిరు, 2014 లో పవన్, 2019లో కేఏ పాల్. ఇక ఇప్పుడు స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...