వై యస్ జగన్ తాజాగా ప్రశాంత్ కిశోర్ తో ఒక సర్వే చేయించారు. ఏ నాయకుడికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది.. ఇలా...
ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ పై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియా గురించి ఆయన ప్రస్తావించారు. "...
అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి...
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరుపడుతుండటంతో అధికార, ప్రతిపక్షపార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అధికార పార్టీలు ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో...
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రరాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ లో మళయాల సూపర్స్టార్ మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయెపిక్ చెప్పిన...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. బుధవారం నాడు కాకినాడలోకి జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు,...
ఏపీ లో 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడం తో అన్ని ప్రధాన పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన అనుభవానికి పదును పెట్టి ఇప్పటి నుండి నిత్యం నేతలు ప్రజల్లో...
వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు వైఎస్ జగన్ను...
ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV Sindhu) మెరిసింది. క్వార్టర్ ఫైనల్స్కు చేరి ప్రేక్షకుల ఆశలను చిగురింపజేసింది. గురువారం జరిగిన...
బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రధాన పాత్రలో, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా కొన్ని లీగల్...