ఏపీలో కాంగ్రెస్(AP Congress) అభ్యర్థుల రెండో జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్సభ, 126...
రోడ్డు సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నారు....
ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల...
హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగనన్న, అవినాశ్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ...
ఏపీలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్నా పీసీసీ ఛీప్ వైయస్ షర్మిల(YS Sharmila) అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రచారానికి బయలుదేరే ముందు తల్లి...
ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి(YS Sunitha) పిలుపునిచ్చారు. వైసీపీ పునాదులు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిసి...
YS Sharmila | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన...
అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను(9 Guarantees) అమలు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం 9...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...