వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతలకు అందుబాటులో లేరు, అయితే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయంగా అన్ని విషయాలు చక్క పెడుతున్నారట.. అయితే జగన్ ఎందుకు నేతలతో ఇప్పుడు చర్చలు జరపడం...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సాక్షి తప్ప మరో ఛానల్ లేదు .. జగన్ గొంతు అలాగే వైసీపీ వాయిస్ వినిపించే ఛానల్ అంటే కేవలం సాక్షి అని మాత్రమే చెబుతారు.....
తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికలు అయిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సందించుకుంటున్నారు.. తాజాగా ఇదే అంశం ఏపీలో చర్చకు...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా నుంచి గాజువాకలో పోటీ చేశారు.. అయితే గాజువాకలో పవన్ పక్కాగా గెలుస్తారు అని అనేక సర్వేలు చెబుతున్నాయట,...
ఈసారి కచ్చితంగా గెలుస్తాము అంటున్నారు కొందరు వైసీపీ నేతలు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు గెలుపు పై ఎలాంటి మాట మాట్లాడం లేదు. కాని వారు మాత్రం కచ్చితంగా గెలుస్తాం అని...
వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు నాయకులతో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదు అని తెలుస్తోంది.. అయితే ఎన్నికలు అయ్యాయి ఫలితాల కోసం పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు, ఇటు చంద్రబాబు అయితే ఏకంగా పార్లమెంట్...
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి.. ఇక తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు గెలుపు పై ఆశలు పెట్టుకున్నాయి... ఈ సమయంలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కచ్చితంగా 25 సీట్లు గెలిచే అవకాశాలు...
ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ ఓ వైసీపీ నేత ఇంట్లో విషాదం అలముకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలకనేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. శివప్రసాద్ తండ్రి,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...