లగడపాటి రాజగోపాల్ మే 19న దేశంలో అన్ని దశలు ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ఆయన తన సర్వేని విడుదల చేయాలి అని రెడీగా ఉన్నారు.. అయితే తెలుగుదేశం పార్టీకి వైసీపీ నేతలకు ఇప్పుడు...
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి ఇక ఫలితాల కోసం మాత్రమే చూస్తున్నారు నాయకులు.. మే 23 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.. అయితే కౌంటింగ్ ముందు ఇక టెన్షన్ టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఇక...
కర్నూలులో ఈసారి ముగ్గురునేతలు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారట.. ఇంతకీ ఫలితాలు రాకుండా ఆశలు ఏమిటి అని అనుకుంటున్నారా, ఎలాగో వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని వార్తలు వస్తున్నాయి.. ఇక...
వైసీపీలో ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషించారు... ముఖ్యంగా పార్టీలో ఆయన కింగ్ లా ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పారు.. జగన్ సీఎం అవ్వాలి అని కలలు కూడా కన్నారు.. చివరకు జగన్...
ఈ నెల 21న తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో తన పార్టీ శాసనసభ, లోక్సభ అభ్యర్థులతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ పార్టీ నేతలు అందరూ...
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల రాజకీయంగా గత ఎన్నికల ముందు యాక్టీవ్ గా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయకపోయినా యాక్టీవ్ గా ప్రచారం చేశారు. ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...