బికామ్లో ఫిజిక్స్ అనగానే టక్కున గుర్తుచ్చే పేరు జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఆయన మాట్లాడే విధానంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. జలీల్ ఖాన్ ఎప్పుడు...
2019 ఎన్నికలు దగ్గరకు వస్తున్నా తరుణంలో గుంటూరు జిల్లా వైసీపీలో ముసలం పుట్టింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తన మద్దతుదారులతో సమావేశమయ్యి అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దానికి...
కడప జిల్లా ఈ జిల్లాని రాజకీయానికి కంచుకోటలాగా భావిస్తారు ఈ జిల్లా లో రాజకీయం గా మార్పులు జరుగుతున్నాయి .కడప జిల్లాలో చాల మంది ఉద్దండులైన నేతలు ఉన్నారు . వారిలో ఒకడు...
పాదయాత్ర లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాయకరావు పేట నియోజకవర్గలోని కోటవురట్లలో చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత సవాలు విసిరారు.
ఆమె...
చంద్రబాబు తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలకు ఏమి చెయ్యలేదు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని...
వై యస్ జగన్ తాజాగా ప్రశాంత్ కిశోర్ తో ఒక సర్వే చేయించారు. ఏ నాయకుడికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది.. ఇలా...
ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ పై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియా గురించి ఆయన ప్రస్తావించారు. "...
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరుపడుతుండటంతో అధికార, ప్రతిపక్షపార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అధికార పార్టీలు ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...