బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)పై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బండి సంజయ్ తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళ కమిషన్ ఆదేశించింది. కాగా, ఎమ్మెల్సీ కవిత మద్యం వ్యాపారం చేసి సిగ్గు లేకుండా స్కామ్‌లో ఇరుక్కుందని.. తప్పు చేసిన వారిని విచారించకుండా ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అవుతున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

- Advertisement -
Read Also: నాపై చేస్తున్న కుట్రలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే రాజయ్య

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....