నేడు ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు..ఇరు జట్ల వివరాలివే?

0
39

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 60 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 67 మ్యాచ్ లో తలపడానికి  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్  రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల పూర్తి  వివరాలివే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ , రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ , షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

 గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా , శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.