Minors Campagining :పోలింగ్ రోజున మైనర్లతో ప్రచారం.. ఏ పార్టీ అంటే..?

-

Minors Campaigning on Munugode Bypoll మునుగోడులో ఉప ఎన్నిక వాడివేడిగా జరుగుతున్న సమయంలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ భుత్‌‌ల వద్ద వేచి చూస్తుంటే.. మరో వైపు పార్టీ కార్యకర్తలు మైనర్లతో పార్టీ ప్రచారం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌‌ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విడీయోలో కొందరు పిల్లలు టీఆర్ఎస్‌‌కు సంబంధించిన ప్లకార్డ్స్ పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓ పోలీస్ అధికారి స్థానిక మైనర్లను వారితో ఉన్న వారిని హెచ్చరించారు. పోలింగ్ రోజున టీఆర్ఎస్‌‌ ప్లకార్డ్స్ పట్టుకొని ప్రచారం చేయడం ఈసీ నిబంధనలకు వ్యతిరేఖమని పిల్లలకు చెబుతూ.. హెచ్చరించడం విడీయోలో కనిపిస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....