Breaking: టీమిండియా అదరహో..వెస్టిండీస్‌ పై గ్రాండ్ విక్టరీ

Teamindia Adarho..Huge win over West Indies

0
28

వరల్డ్‌ కప్‌ లీగ్‌ మ్యాచ్‌ లో భాగంగా ఇవాళ ఇండియా, వెస్టిండీస్‌ ఉమెన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హామీల్టన్‌ వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవరల్లో ఏకంగా 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. బ్యాటర్లు స్మృతి మంథాన, హర్మన్​ ప్రీత్​ కౌర్​ సెంచరీలతో మెరిశారు. భారీ టార్గెట్‌ ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ జట్టు 40.3 ఓవర్లలో 162 కు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 155 పరుగుల తేడాతో విజయం అందుకుంది.