Kishan Reddy: ఆట ఇప్పుడే మొదలైంది.. నైతికంగా బీజేపీదే గెలుపు

-

Central minister Kishan Reddy Comments on Munugode Bypoll: మునుగోడు ఎన్నికల పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో నైతికంగా బీజేపీదే గెలుపు అని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికి మునుగోడు ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారన్నారు. స్వల్ప ఓట్ల తేడాతోనే మేము ఓడిపోయామని.. ఇప్పటినుంచి అసలు ఆట మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించేదాకా విశ్రమించేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...