ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన నాగబాబు

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా గత మార్చి 27న ఆయన నటించిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 2010, నవంబర్ 26న విడుదలైన ఈ...

రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

వేసవి సెలవులు కావడంతో తిరుమల(Tirumala) కొండకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారుల...

మీడియా సిబ్బందిపై ఎంపీ అవినాశ్ అనుచరుల దాడి.. గవర్నర్ తమిళిసై తీవ్ర ఆగ్రహం

Governor Tamilisai | కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ లో వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటమే కాకుండా వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ మంత్రి...
- Advertisement -

తల్లి అనారోగ్యంతో CBI విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి మళ్లీ డుమ్మా

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) మళ్లీ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసులో ఇప్పటికే...

18నెలలైనా సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు. 2021లో సంభవించిన వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్(Annamayya Dam) పునర్ నిర్మాణంతో పాటు...

టీడీపీ మహానాడుకు జోరుగా ఏర్పాట్లు.. గోదావరి రుచులతో వంటకాలు!

దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. పార్టీ వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకుని ప్రతి ఏడాది టీడీపీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ...
- Advertisement -

అమరావతి రైతులు, పేదల మధ్య గొడవలకు జగన్ కుట్ర: చంద్రబాబు

పేదలను మోసం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఆర్5 జోన్(R5 Zone) అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విమర్శించారు. రైతులు, పేదలకు మధ్య ఘర్షణలు సృష్టించేందుకే సీఎం జగన్‌ ఈ కుట్రకు...

కుడి భుజం నొప్పితో నారా లోకేశ్‌కు స్కానింగ్

గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ MRI సెంటర్‌లో ఆయన కుడి భుజానికి వైద్యులు...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...