అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మెుక్కుకొని వెళ్తే మాకు అభ్యంతరం లేదు.. కానీ ఈ గడ్డ మీదకి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు...
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యలు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో, పారిపో అనే మూడు విధానాలు...
రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాలపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్...
డిసెంబర్ 17 నుంచి 23 వరకు జరగనున్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్ కేటగిరీల్లో ఈ పోటీలు జరగనున్నాయి....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను ఆనుకొని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే...
మూడు రాజధానుల పేరిట ఉత్తరాంధ్రులను రెచ్చగొట్టి.. రైతుల పాదయాత్రపై దాడి చేయాలని కుట్ర జరుగుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వైసపీ సర్కారుపై...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో...
పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావటంతో, ఈ సంవత్సరం దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం లేనట్లేనని అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కృష్ణానదిలో...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...