ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీకి సంబంధించిన నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెలలో ప్రకటించవచ్చని ఆర్బీఐ ఫిన్టెక్ విభాగ జనరల్ మేనేజర్ అనుజ్ రంజన్ తెలిపారు. ఆ తర్వాత పైలట్...
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటన చేసింది. నగదు లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలను తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో...
దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు...
అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్టెల్, వోడాఫోన్ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3 శాతం...
ప్రస్తుతం వాట్సాప్ మన జీవితాల్లో భాగం అయిపోయింది. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి...
ఎస్బీఐ బ్యాంకుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది....
పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనితో సామాన్యులకు జీవనం భారంగా మారింది. మొన్న బిస్కెట్ల ధర పెరిగింది. ఇప్పుడు సబ్బు, సర్ఫ్ ధరలు కూడా పెరిగాయి. ...
వీక్ పాస్వర్డ్ ఉపయోగంలో భారత్ ముందువరుసలో ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సులభమైన పాస్వర్డ్స్ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించవచ్చు. అందుకే అలా జరగకుండా పాస్వర్డ్స్ విషయంలో మనల్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...