క్రైమ్

అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ చేపట్టిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు 7గంటలపాటు కొనసాగింది. హత్యకు సంబంధించి పలు...

వందల మంది ప్రాణాలను బలితీసుకుంది.. సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా?

ఒడిశా(Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన గత దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇంత...

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్

ఒడిశా(Odisha)లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్ ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది....
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Jammu Kashmir |జమ్ముకశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున...

ఢిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై బాలికను కత్తితో పొడిచి హత్య

Delhi |రోజురోజుకు దేశంలో పాశవికంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మృగాలకు మారుతూ అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగింది. 16 ఏళ్ల బాలికను 20ఏళ్ల యువకుడు...

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

అస్సాంలోని గువహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్‌బారీ...
- Advertisement -

సంచలనం సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం

Hyderabad |సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం సంచలనం సృష్టించిన జ్యువలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం వేట...

మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసు సహా ఐదుగురి మృతి

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో వివాదంలో ఆజ్యం పోసేలా విధ్వంసానికి, హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాబలగాలు చర్యలు తీసుకున్నాయని, ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 40మంది ఉగ్రవాదులు మరణించారని ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ ఆదివారం...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...