క్రైమ్

ఢిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై బాలికను కత్తితో పొడిచి హత్య

Delhi |రోజురోజుకు దేశంలో పాశవికంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మృగాలకు మారుతూ అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగింది. 16 ఏళ్ల బాలికను 20ఏళ్ల యువకుడు...

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

అస్సాంలోని గువహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్‌బారీ...

సంచలనం సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం

Hyderabad |సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం సంచలనం సృష్టించిన జ్యువలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం వేట...
- Advertisement -

మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసు సహా ఐదుగురి మృతి

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో వివాదంలో ఆజ్యం పోసేలా విధ్వంసానికి, హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాబలగాలు చర్యలు తీసుకున్నాయని, ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 40మంది ఉగ్రవాదులు మరణించారని ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ ఆదివారం...

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

Prakasam |ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలపాలయ్యారు. బాధితులు...

కోజీకోడ్‌లో దారుణం.. కాల్వలో యువకుడి శరీర భాగాలు

Kerala |కేరళలోని కోజీకోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్ యజమాని సిద్ధిఖ్‌ని కొందరు గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. శరీర భాగాలను సూట్‌కేస్‌లో అమర్చి దగ్గర్లోని కాలువలో...
- Advertisement -

కాల్వలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

బాపట్ల జిల్లాలో(Bapatla District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు

Cambodia |కంబోడియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో పడిన ఓ 72 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అందులోని 40 మొసళ్లు అతడిపై దాడి చేయడంతో...

Latest news

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్, పంది మాంసం, సోయా, గొడ్డు మాంసం వంటి కీలకమైన US వ్యవసాయ ఉత్పత్తుల...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...

PM Modi | MSME లకు ప్రధాని గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం...

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...