అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపుతానంటూ వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్తో దూసుకొచ్చిన తెలుగు యువకుడు సాయివర్షిత్కు(Sai Varshith Kandula) గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు...
Tirumala |తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. మొదటి ఘాట్రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే బస్సు లోయలోకి...
Vijayawada |రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. పార్ట్టైమ్ ఉద్యోగంతో ఈజీగా డబ్బులు...
హైదరాబాద్(Hyderabad) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నార్సింగ్ సీబీఐటీ కాలేజీ వద్ద లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో...
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి,...
నంద్యాల జిల్లా(Nandyala District) అవుకు జలాశయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక శాఖ పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. 12 మంది పర్యాటకులతో జలాశయంలోకి వెళ్లిన పడవ...
నకిలీ నోట్లు(Fake Currency) తయారుచేసే ముఠాలపై పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో భారీ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫేక్...
Hyderabad |వ్యక్తి అనుమానాస్పద మరణం లంగర్ హౌస్లో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆటో ట్రాలీలో కొన్ని పాలితిన్ కవర్లు తీసుకొని లంగర్ హౌస్(Langar...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...