తన భూమి కోసం పోరాడి పోరాడి అలసిపోయి విసిగిపోయి వేసారిపోయిన ఒక మహిళ తన ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక తహసీల్దార్ ఆఫీసుకు తన తాలిబొట్టును కట్టి ఇది...
మనం ఆలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ నవగ్రహాల ఆలయాలు ఉంటాయి. వాటి చుట్టు భక్తులు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ ఉంటారు. తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో...
ఈ కరోనా సమయంలో బస్సు ప్రయాణాలు, రైల్వే ప్రయాణాలు చాలా మంది చేయడం లేదు. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రయాణికులు ఎక్కువగా ఉండే రైళ్లు బస్సులు కాదని సొంతంగా...
ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ 15.525 కి.మీ. మేర విస్తరణ
రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సీఎం వైయస్.జగన్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం...
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సూచన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా పెరిగిన భూములు మరియు ఆస్తుల విలువలు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి రిజిస్ట్రేషన్...
92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
23 జిల్లాల్లో అంచనాలకు మించి వందశాతంపైగా కొనుగోళ్లు
గత ఏడాది కంటే 28 లక్షల టన్నులు అధికం
15 లక్షల మంది రైతుల నుంచి రూ.17 వేల కోట్ల...
టిఎస్పిఎస్సీ సభ్యులు కారం రవిందర్ రెడ్డిని మంగళవారం వైద్య ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు. ఐక్య వేదిక తరపున కారం రవిందర్ రెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించిన సందర్భంగా సన్మానించారు. 2017...
సముద్రంలో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకి ఇటీవల అనేక రకాల చేపలు పట్టుబడుతున్నాయి. అంతేకాదు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ధర కూడా పలుకుతున్నాయి. తాజాగా ఓ మత్స్యకారుడి వలలో భారీ శంఖం...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...