జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. మరో 19 మంది గాయపడ్డారు. దోడా...
Punjab High Court |ఇటీవల దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా రెట్టింపు అవుతోంది. దీంతో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో...
మహిళలపై బిహార్ సీఎం నితీశ్కుమార్(Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని గుణలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాల అహంకార కూటమిలోని కీలక...
రాజస్థాన్(Rajasthan) లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 గురు అక్కడికక్కడే మరణించారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. 30 మంది ప్రయాణికులతో హరిద్వార్ నుండి...
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు...
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు...
రూ.2,000 నోట్ల(2000 Rupees Note) మార్పిడి, బ్యాంకుల్లో డిపాజిట్ కు ఆర్బీఐ విధించిన గడువు ఈరోజుతో ముగియనుంది. ఈ వ్యవధిని అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే, లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు(One Nation One Election) నిర్వహించడం 2024లో సాధ్యంకాదని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...