జాతీయం

ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు

బాలాసోర్ రైలు దుర్ఘటన దేశమంతా మరువక ముందే ఒడిశాలో(Odisha) మరో రైలు పట్టాలు తప్పింది. బర్గఢ్‌ జిల్లాలో సున్నపురాయి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు సంబర్ ధార వద్ద ప్రమాదానికి గురైంది. బర్గఢ్‌...

కార్మికులకు జాతీయ భద్రత అవసరం: బండారు దత్తాత్రేయ

కార్మిక చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. దేశంలో కార్మికులకు జాతీయ భద్రత అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో...

కర్ణాటకలో బీజేపీని ఓడించలేదు.. తుడిచిపెట్టేశాం: రాహుల్ గాంధీ

బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు....
- Advertisement -

రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెంది, వేలాది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక...

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి 

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Coromandel Train Accident) ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మరణించాడని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు...

కోపంతో ఊగిపోయిన రాజస్థాన్ సీఎం.. మైక్‌ను నేలకేసి కొట్టిన గెహ్లాట్

కాంగ్రెస్ అగ్రనేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తీవ్ర అసహనానికి గురయ్యారు. మహిళలతో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో మైక్ సక్రమంగా పని చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయి మైక్‌ను నేలకేసి కొట్టారు. ఈ...
- Advertisement -

ప్రమాదానికి కారణం ఇదే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పొందుపరిచింది. లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలును...

‘సాలరీలో కొంత భాగం రైలు బాధిత కుటుంబాలకు ఇవ్వండి’

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంపై రైల్వేశాఖ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...