జాతీయం

ఇమ్రాన్ ఖాన్ కంటే భారత ప్రధాని మోడీ బెటర్: పాక్ రక్షణ మంత్రి

పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు...

ఇందిరా గాంధీ నుంచి అదే నేర్చుకున్న: రాహుల్ గాంధీ

రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు. వాషింగ్టన్ నేషనల్...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై...
- Advertisement -

రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు మధ్యలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి మాత్రం లాభాలు రావడంతో రెండు రోజుల వరుస నష్టాలకు...

9 ఏళ్ల బీజేపీ పాలనపై స్పందించిన ప్రధాని మోడీ

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరగు...

యోగి ఆదిత్యనాథ్ పాలనలోనే ఇది సాధ్యం..!!

ఉత్తర ప్రదేశ్‌లో గత ఆరేళ్లుగా మునుపెన్నడూ లేని మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వం ఒక కారణమైతే, ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వం మరో కారణం. ఆ రాష్ట్ర...
- Advertisement -

అపాచీ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన పెనుప్రమాదం

Madhya Pradesh |భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాడు. సమస్యను...

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

అస్సాంలోని గువహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్‌బారీ...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...