తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య రసవత్తర పోటీ అనేది కనిపిస్తోంది...ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్దులని రంగంలోకి దింపినట్టే జగన్ కూడా కొత్త అభ్యర్దులను ఈసారి ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతున్నారు. ఎంపీలుగా కొత్తవారికి...
పరిటాల కుటుంబానికి ముందు నుంచి అనంతపురం జిల్లాలో ఎంతో పేరు ఉంది. అసలు పరిటాల పేరు చెబితేనే అనంతపురం జిల్లా, అనంతపురం జిల్లా అంటే పరిటాల అంటారు. అయితే ఆయన వారసత్వంగా...
తెలుగుదేశం పార్టీ అధినేత మొత్తం ఎంపీ అభ్యర్దులను ఫైనల్ చేసి ఒకేసారి విడుదల చేశారు. మొత్తానికి అనేక వడపోతల మధ్య, తుది ఎంపీ అభ్యర్దుల ప్రకటన చేయడం జరిగింది. మరి 25 ఎంపీ...
ఏకంగా ఎన్నికళ వేళ రాజకీయాలకు గుడ్ బై చెప్పడము అలాగే తాము పోటి నుంచి తప్పుకుంటున్నాం అనేలా కొందరు పార్టీలకు ఝలక్ ఇస్తున్నారు.. తాజాగా సీఎం చంద్రబాబు ఇప్పటికే అభ్యర్దులపై ప్రకటన చేయడానికి...
తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసే ఎమ్మెల్యేఅభ్యర్దుల మూడవ జాబితా విడుదల అయింది. అనేక వడపోతల మధ్య చంద్రబాబు కీలకమైన నేతలుకు టిక్కెట్లు ఇచ్చారు ...టీడీపీ తరపున లోక్సభ ఎన్నికలకు పోటీచేసే 25 స్థానాలు,...
ఉత్తరాంధ్రా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరుతున్నారు అంటూ ఈ వార్త ప్రచారం అయింది.. ఆయనే కొణతాల రామకృష్ణ. గత కొద్ది నెలలుగా ఇదే వార్త ఏపీ అంతా విస్తరించింది. అయితే...
ఎన్నికల హీట్ ఏపీలో కనిపిస్తోంది.. ఏప్రిల్ 11న పోలింగ్ సమయానికి మేనిఫెస్టోలు, అభ్యర్దుల ప్రచారాలు ఓటర్లను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయో చూడాలి. అయితే బీసీలకు పెద్ద పీట వేశాము అని చెబుతున్న బాబుకు,...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...