వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ను ఈసారి ఎలాగైనా గత ఎన్నికల్లో కంటే దారుణంగా ఓడించాలి అని చూస్తున్నారు సీఎం చంద్రబాబు తెలుగుదేశం నేతలు.. అయితే జగన్ రెట్టింపు ఉత్సాహంతో...
తెలుగుదేశం పార్టీకి ఆళ్లగడ్డలో మరోసారి విజయం తథ్యం అనేలా ఉంది అక్కడ పరిస్దితి.. ఇది వైసీపీకి మింగుడు పడని స్దితిలో పడేసింది. ముఖ్యంగా మంత్రిగా అఖిల ప్రియ ఇక్కడ చేసిన సేవలు అందరికి...
రాజకీయంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసుకుచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడంతో, అప్పటి వరకూ ఆ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక బూనారు అని వార్తలు వచ్చాయి... గతంలో...
సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు వరాలు ఇస్తున్నారు... ఇప్పటికే నిరుద్యోగులకు వరాలు ఇస్తున్న బాబు, మహిళలకు కూడా మంచి హామీలు ఇస్తున్నారు... ముఖ్యంగా వైసీపీ జనసేన పార్టీలకు ధీటుగా ఆయన రాజకీయంగా పావులు...
ఎన్నికల వేళ రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతోంది.. ఎవరికి ప్రజా బలం ఉంది అనేది మరో వారంలో తేలిపోతుంది.. ఈలోపు ట్రెండింగ్ కూడా సోషల్ మీడియాలో సెట్ చేస్తున్నారు ..ఒకరా ఇద్దరా కోట్లాది...
ఆమె సీఎం చంద్రబాబు సతీమణీ, రాజకీయాలు అసలు పట్టించుకోరు, కాని ఆమె ప్రజలకు తన భర్త చేస్తున్న సేవ చూసి, ఎప్పుడూ ఆనందిస్తారు. తన భర్త 40 ఏళ్లుగా ప్రజా సంక్షేమం కోసం...
ఉత్తరాంధ్రాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తనదైన శైలిలో దూసుకుపోతోంది.... ఎలాంటి సర్వేలు వచ్చినా ఈసారి ఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలో వైసీపీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది అని ఫలితాలు వచ్చాయి.. తాజాగా...
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఈసారి తిరుగులేని మెజార్టీ పక్కా అని అంటున్నారు నాయకులు ..గత ఎన్నికల్లో 15 స్ధానాలు తెలుగుదేశం గెలిచింది.. ఈసారి 12 స్ధానాలు కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...