ఏపీ లో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగునున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం వైసీపీ తన జాబితా ని రెడీ చేసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైసీపీ లోక్సభ బరిలోకి దిగే అభ్యర్థుల...
టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని...
తెలంగాణలో కాంగ్రెస్ ,టిడిపి అనైతిక పొత్తుతో ఎన్నికల్లో చిత్తయ్యారంటూ వైసిపి అధినేత జగన్ ,ఆపార్టీ నాయకులు రోజాతోపాటు మరికొంతమంది నాయకులు సాగిస్తు న్న గ్లోబల్ ప్రచారాన్ని విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత...
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్య పరాజయంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా నాలుగు సార్లు విజయం...
ఒంగోలు ఈవెంట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఆవిష్కరణలదే. విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు....
విజయవాడ యం.పి టికెట్ కోసమే లగడపాటి మహా కూటమికి అనుకూలంగా సర్వే రిపోర్టు ఇచ్చారని లగడపాటి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణా ప్రభుత్వ సలహాదారు మాజీ యం.పి జి.వివేక్ వెంకట స్వామి.కుటుంబ...
ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాలు తప్పక గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివరం హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు....
రంగారెడ్డి జిల్లా లో 8 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని శంషాబాద్ మండలం పాలమాకుల దగ్గర విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగిన పోలింగ్ యంత్రాలను ఇప్పటికే...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...
బెట్టింగ్ యాప్లను(Betting Apps) ప్రమోట్ చేసిన కేసులో యాంకర్, నటి విష్ణుప్రియ(Vishnu Priya).. హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. మియాపూర్...