ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు (CBN) ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ‘‘కనీసం వెయ్యేళ్లపాటు...
Sailajanath: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఏపీ ప్రజలల్లో మార్పు కనిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటివల అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు...
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా వైపు...
Komatireddy Venkat reddy: మునుగోడు ప్రచారానికి దూరంగా ఉంటానని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనను కలవటానికి వచ్చిన అభిమానులతో మాట్లాడిన వీడియో.. ఇప్పుడు వైరల్గా...
YS Sharmila: వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. సునీతకు...
Swamy goud: మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయ వలసలు పెరిగాయి. ఇప్పటికే బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయగా, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ప్రగతి భవన్లో...
Kodali Nani: పులికి.. పిల్లికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు నారా లోకేష్ అంటు మాజీ మంత్రి కొడలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పిల్లి కాదు.. పులి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...