వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ నిర్మాణంలో తలమునకలయ్యారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలను సమీకరించే పనిలో పడ్డారు. తొలుత ఆమె ఖమ్మం జిల్లాలో తన తల్లి విజయమ్మతో కలిసి సభ...
వైఎస్ షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీకి ముహుర్తాన్ని ఫీక్స్ చేయడం , తాజాగా లోటస్ పాండ్ లో తెలంగాణాల అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం...
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 412.26 కోట్లు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో నిధులు విడుదల
పనులు ప్రారంభం కావాలంటే రైల్వేకు రూ. 75 కోట్లే విడుదల చేయాలి
వెంటనే నిధులు బదిలీ జరిగేలా సీఎంను...
తెలంగాణలో ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము.
ముఖ్యమంత్రి...
బిగ్ బ్రేకింగ్...! ఈటెల రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఖాయం అనుకుంటున్న తరుణంలో ఓ కీలక భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ యువనేత, మంత్రి...
టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి సోదాలు జరుపుతున్నది.
రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా...
తిరుమల శ్రీ వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు. నిన్న గురువారం తిరుమలలో ఏకాంత సేవలో వీరు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...