ఇంటిలో ప్రతీ ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఉంటోంది, అయితే ఈ సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం పొరపాటున అది పేలింది అంటే దారుణమైన పరిస్దితి వస్తుంది ఆస్తి ప్రాణ నష్టం...
ఈనెల 8 నుంచి తిరుమల స్వామి వారి దర్శనం భక్తులకి కల్పించనున్నారు...ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్...
లాక్ డౌన్ వేళ చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే అనేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు, అయితే మనుషులకే కాదు జంతువులని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు, తమ...
దేశ వ్యాప్తంగా క్లోజ్ అయిన మాల్స్ ఇక మరో నాలుగు రోజుల్లో తెరచుకుంటాయి, ఇక జూన్ 8 నుంచి ఈ మాల్స్ తీస్తారు, అయితే జనాలు ఆఫర్లు భారీగా పెడితే మళ్లీ ఎక్కువ...
కేంద్రం జూన్ 8న ప్రార్ధనా ఆలయాలు తెరచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది, అంతేకాదు పలు రూల్స్ కండిషన్స్ నియమ నిబంధనలు ప్రార్ధనాఆలయాలకు ఇచ్చింది, అక్కడ సభ్యులు అందరూ భక్తుల విషయంలో ఈ జాగ్రత్తలు చెప్పాల్సిందే.
ఏ...
జూన్ 8 నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం... ఇందులో మాల్స్ దేవాలయాలు ప్రార్ధనా మందిరాలు, హోటల్స్ రెస్టారెంట్లు తెరచుకోవచ్చు అని తెలిపింది, అయితే మాల్స్ కు పలు మార్గదర్శకాలు కూడా ఇచ్చింది,...
కేంద్ర బృందాలు మరోసారి బెంగాల్ లో పర్యటించనున్నాయి... అయితే ఈ సారి కోవిడ్ పరిస్థితిపై అద్యాయనం చేయడానికి కాదు అంఫాన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించడానికి ఈబృందం వెళ్లనుంది.. వీరందర్ని రాష్ట్ర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...