దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగించింది కేంద్రం, ఇక ఇప్పటికే పలు మార్గదర్శకాలు కూడా కేంద్రం ప్రకటించింది, ఇప్పుడు లాక్ డౌన్ వేళ పూర్తిగా సడలింపులు ఇవ్వకుండా కొన్నింటికి...
దేశంలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోదీ మన దేశంలో లాక్ డౌన్ విధించారు, మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశమంతా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు....
దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, దీంతో పూర్తిగా ప్రజా రవాణా ఆగిపోయింది, ఈ సమయంలో బస్సులు రైళ్లు విమానాలు అన్నీ ఆగిపోయాయి, అయితే బస్సు సర్వీసులు మే 18 నుంచి ప్రారంభించేందుకు...
కేంద్రం ఈ లాక్ డౌన్ వేళ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, వీటి ద్వారా అన్నీ రంగాలను ఆదుకుంటాం అని తెలిపింది, నేరుగా ప్రతీ ఒక్కరికి లబ్ది...
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాని ఎక్కడా తగ్గడం లేదు, దాదాపు దేశంలో ఇప్పుడు 90 వేల కేసులు నమోదు అయ్యాయి, ఇక కరోనా గురించి దేశంలో లాక్ డౌన్ అమలు...
ప్రపంచంలో దాదాపు 210 దేశాలలలో ఈ వైరస్ ప్రభావం ఉంది, అన్నీ దేశాలు కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి, అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం చేసి బయటకు రావద్దని , అత్యవసర...
దేశ వ్యాప్తంగా ఈ వైరస్ ఇప్పుడు అప్పుడే వదిలేలా లేదు, అందుకే లాక్ డౌన్ కొనసాగిస్తూ ప్రజలకు కొన్ని సడలింపులు ఇస్తోంది కేంద్రం.. ఇక రెడ్ జోన్లు కంటైన్మెంట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో...
ఈ వైరస్ లాక్ డౌన్ వేళ , దేశ వ్యాప్తంగా 52 రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉంది... దీంతో దేవాలయాలు కూడా ఎక్కడా తెరవడం లేదు. భక్తులకి దర్శనం లేదు, తిరుమలలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...