Uncategorized

Flash- భారత మాజీ ఫుట్​బాలర్​ కన్నుమూత

భారత మాజీ ఫుట్​బాల్ ఆటగాడు సుభాష్ భౌమిక్ అనారోగ్యంతో కన్నుమూశారు. కోల్​కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. భౌమిక్​ను 'భూమ్​బోల్దా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునేవారు.

హాకీ జట్టులో కరోనా కలవరం..16 మంది ఆట‌గాళ్ల‌కు పాజిటివ్

భారత పురుషుల హాకీ జట్టులో కరోనా కలవరం సృష్టించింది. "సీనియర్‌ హాకీ జట్టులో 16 మంది ఆటగాళ్లు, ఒక కోచ్‌ పాజిటివ్‌గా తేలారు. దక్షిణాఫ్రికాలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ కోసం జట్టు...

టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్​ విడుదల..తొలి మ్యాచ్​లో ఇండియా-పాకిస్తాన్ ఢీ

ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ రిలీజైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి, గురువారం రాత్రి ఈ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు మ్యాచ్​ల్ని...
- Advertisement -

ఫ్లాష్- టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​కు కరోనా

దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ పెరుగుతోంది. సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని సామాజిక...

గంగూలీ- కోహ్లీ వివాదం..విరాట్ కు షోకాజ్​ నోటీసులు?

కోహ్లీ-బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వీరిద్దరి వివాదం గురించి మరో విషయం బయటకు వచ్చింది. కోహ్లీ తనపై చేసిన వ్యాఖ్యలకు దాదా షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్​...

టీమ్​ఇండియా, వెస్టిండీస్​ సిరీస్..వేదికలపై త్వరలో బీసీసీఐ క్లారిటీ!

టీమ్​ఇండియా, వెస్టిండీస్​ మధ్య ఫిబ్రవరి 6 నుంచి సిరీస్​ ప్రారంభంకానుంది. తొలుత వన్డేలు.. అహ్మదాబాద్, జైపుర్, కోల్​కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని బీసీసీఐ యోచించింది. అయితే ఈ  సిరీస్​ రెండు...
- Advertisement -

Flash- కరోనా కలకలం..టీమ్​ఇండియా కెప్టెన్​కు పాజిటివ్

అండర్​ 19 వరల్డ్ కప్​ టోర్నీలో కరోనా కలకలం రేపింది. టీమ్​ ఇండియా కెప్టెన్ యశ్ ధుల్ సహా మరో ఐదుగురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలింది. దీంతో ప్రపంచకప్ నుంచి వారు నిష్క్రమించారు....

గ్లెన్​ మ్యాక్స్​వెల్ ఊచకోత..41 బంతుల్లోనే సెంచరీ!

ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. బిగ్​బాష్​ లీగ్​లో అదరగొట్టాడు. హాబర్ట్​ హరికేన్స్​తో జరిగిన మ్యాచ్​లో మెల్​బోర్న్ స్టార్స్​ కెప్టెన్ మ్యాక్స్​వెల్​ సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బౌండరీలు బాదుతూ...

Latest news

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Amaravati | సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్న ఏపీ రాజధాని అమరావతి

ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...