ఇకపై క్రికెట్ లో ఉన్న రూల్స్ మారనున్నాయి. గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫారసులను ఐసీసీ ఆమోదించింది. ఈ మేరకు కొత్త రూల్స్ ను వెల్లడించింది. అయితే ఈ రూల్స్...
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలకు సంబంధించిన సేవలు మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్, డ్రైవింగ్ లైసెన్స్...
రెబల్ స్టార్, హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా ఆయన్ను AIG ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11న...
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఎలిజబెత్- 2 మరణంతో బ్రిటన్...
ఒంటె పాలు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఈ పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రోటీన్ల లోపంతో బాధపడువారు కూడా ఈ పాలను తీసుకోవడం...
బిగ్బాస్ తాజా సీజన్ ఇటీవలే గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు. ఈ సారి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు...
సాధారణంగా గుడ్లు తినడానికి ఇష్టపడేవారు మనలో చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. రోజుకు...
ఇంకొన్ని రోజుల్లో గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. దాంతో ప్రజలు వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ గణేషుడి విగ్రహం కొనేటప్పుడు కొన్ని విగ్రహాల తొండం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...