టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. ఇప్పటికే యువగళం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన మరో కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈనెల 11 నుంచి ఎన్నికల 'శంఖారావం(Shankharavam)'...
AP Budget |ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath). మహాత్మగాంధీ సందేశంతో ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం...
రెండో రోజు ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు హాట్హాట్గా సాగాయి. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ సభ్యులను సభాపతి తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలపై...
ఏపీ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) రాజీనామా ఆమోదం ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. ఆయన మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలకు మూడు నెలలు ముందు...
ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila).. పార్టీ బలోపేతంపై ఇక దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు ఆమె శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైఎస్సార్...
Amaravati |ఏపీ రాజధాని ఏది? కొంతకాలంగా ఎవరు చెప్పలేని పరిస్థితి. అమరావతి అని ప్రజలు అంటుంట.. వైజాగ్ అని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఏపీ...
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి వైసీపీ నేతలను ఇంకా కలవరపరుస్తున్నట్లుంది. ఆ ఫలితాలు వచ్చిన దగ్గరి నుంచి వైసీపీలో అసంతృప్తి స్వరాలు ఎక్కువైపోతున్నాయి. బహిరంగంగానే పార్టీ అధిష్టానంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా సీనియర్...
అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నాలుగేళ్లలో వైసీపీ హయాంలో ఏ అభివృద్ధి జరగలేదని.. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...