తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎవరెవరు గెలుపు గుర్రాలు అని పలు సర్వేల ద్వారా వడపోసి సీట్లు టిక్కెట్లు ఇచ్చినా, కొందరి గెలుపు పోలింగ్ తర్వాత కష్టం అని తెలుస్తోంది....
మొత్తానికి రాష్ట్రాన్ని నడపించేది సీఎం అయితే ఉద్యోగులను పాలనను యంత్రాంగాన్ని నడిపించేది సీఎస్. ఈసారి ఎక్కడా లేనటువంటి విడ్డూరం కనిపిస్తోంది ఏపీలో...ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే పోలింగ్ పూర్తి అయింది అని రిలాక్స్ మూడ్ కు వెళ్లారు.. తమ కుటుంబంతో కలిసి ఆయన ఫారెన్ ట్రిప్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు.. అయితే...
ఏపీలో కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెబున్నాయి అన్ని సర్వేలు.. అయితే క్రిందిస్ధాయి నాయకులు సైతం అధినేతకు ఇలాంటి మాటలు చెప్పిమెప్పు పొందుతారు.. ఎవరైనా ఇలాంటి కీర్తనలు చేస్తే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఈసారి దారుణమైన ఫలితాలు వస్తాయి అంటున్నారు తెలుగుదేశం నేతలు. ముఖ్యంగా కడప జిల్లాలో వైయస్ ఫ్యామిలీ తమకు కంచుకోటగా చెప్పుకుంటుంది.. కాని...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా పెద్ద నష్టం లేదు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే తమ వారసుడు లోకేష్ ఈ ఐదు సంవత్సరాల్లో మరింత...
రాజకీయాల్లో బద్దశత్రువులు ఉండరు బద్ద మిత్రులు ఉండరు... అవసరాన్ని బట్టి పార్టీలు మారుతూ ఒకరికొకరు కలిసిపోతుంటారు... అయితే ఇప్పుడు ఇదే పని ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...