దగ్గుబాటి రానా భల్లాలదేవుడిగా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో రానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర...
అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి...
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఇవాళ ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగింది. అనంతరం లోక్సభ స్పీకర్...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. బుధవారం నాడు కాకినాడలోకి జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు,...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. లోక్ సభ సెక్రటరీ జనరల్ కు టీడీపీ ఎంపీ కేశినేని అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు.
రాష్ట్ర...
ఏపీ లో 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడం తో అన్ని ప్రధాన పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన అనుభవానికి పదును పెట్టి ఇప్పటి నుండి నిత్యం నేతలు ప్రజల్లో...
ఈ రోజు ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం సాధించగా, తెలంగాణ రెండో స్థానం, హర్యాణ మూడోస్థానంలో నిలిచాయి....
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఇప్పుడే ఎన్నికల నాటి వేడిని చూపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు తన మార్క్ రాజకీయం తో ఏపీ ని అభివృద్ధి లో ముందుకుతీసుకుపోతున్నాడు. అలాగే ప్రతిపక్ష నేత...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...