సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ - జనసేన(TDP - Janasena) పార్టీల మధ్య స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల అధినేతల మధ్య జరిగిన సమావేశంలో టికెట్ల అంశం కొలిక్కి వచ్చినట్టు సమాచారం....
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గలో తాపేరులో 'రా.. కదలిరా' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున...
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ...
ప్రత్యక్ష రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావట్లేదని, వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు తిరిగి వచ్చినంత బలంగా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు...
ఈ ఎన్నికల్లో వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని.. ఈ యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పీలేరులో నిర్వహించిన 'రా కదలిరా' సభల్లో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్పై...
రిపబ్లిక్ డే రోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఒత్తిడి చేస్తున్నారని చెప్పి పొత్తుధర్మం పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని ఆరోపించారు. అందుకే మాపై...
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఈయన గురించి బాగా తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తన ఐప్యాక్ సంస్థ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...