టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ కూల్ ధోని తరువాత అత్యధిక అభిమానులు ఉన్న ఆటగాడు కోహ్లీ. ఇప్పటివరకు కోహ్లీ ఆట తీరు వేరు....
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, రన్మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 50.39 సగటున 7962 పరుగులు చేశాడు. వీటిలో...
కోహ్లీ-బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వీరిద్దరి వివాదం గురించి మరో విషయం బయటకు వచ్చింది. కోహ్లీ తనపై చేసిన వ్యాఖ్యలకు దాదా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్...
టీమ్ఇండియా టెస్టు సారథిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించి విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు . దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం.. సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశాడు. దీనిపై భారత జట్టు...
కేప్టౌన్ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. చెరో విజయంతో సిరీస్ను సమం చేసిన ఇరు జట్లు..నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్...
దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ను కైవసం చేసుకోవాలన్న టీమ్ఇండియా కల మరోసారి ఛిద్రమైంది. మొదటి మ్యాచ్ లో గెలిచిన ఇండియా రెండో టెస్టులో ఓటమి రుచి చూసింది. దీనితో 3 టెస్టుల సిరీస్ 1-1తో...
దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...