Tag:kohli

కివీస్​తో టెస్టులకు జట్టు ప్రకటన..కీ ప్లేయర్స్ కు విశ్రాంతి

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్​గా వ్యవహరించనుండగా..పుజారా అతడికి...

టీ20 ర్యాంకింగ్స్ విడుదల..పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా..ఓపెనర్​ కేఎల్ రాహుల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా...

వన్డే, టీ20 కెప్టెన్ గా​ రోహిత్​శర్మ ఖాయమేనా?..రేసులో వారు కూడా..

టీ20 ప్రపంచకప్​ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్​బై చెప్పనున్నాడు. అయితే విరాట్​ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాలు రోహిత్​కే ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటే వన్డేలకు...

భారత్- నమీబియా మ్యాచ్..కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20 ఇదే!

టీ20 వరల్డ్ కప్ 2021లో టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది....

నేడే ఇండియా- స్కాట్లాండ్‌ పోరు..భారీ తేడాతో భారత్ గెలవగలదా?

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్​, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవి చూసిన భారత్‌..అఫ్గానిస్థాన్​ను 66 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీస్‌కు చేరడం తమ చేతిలో...

భారత్ ఘోర పరాజయం..సెమీస్ ఆశలపై నీళ్లు

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్​ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్​ మిచెల్​...

ఐపీఎల్: ఉత్కంఠ పోరులో SRH గెలుపు..తృటిలో ఓడిన బెంగళూరు

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరట విజయం లభించింది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరు 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...