ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ అసెంబ్లీ స్ధానాలు కూడా వస్తాయి అని చెబుతున్నాయి అన్ని సర్వేలు . ఇక ఎగ్జిట్ పోల్స్...
ఎన్నికలు అంటేనే పార్టీలో నేతలు జంపింగ్ లు ఉంటాయి... ముఖ్యంగా ఆపార్టీ తరపున సీటు సాధించి తర్వాత పార్టీ మారిన పరిస్దితి ఈసారి కనిపించింది అని చెప్పాలి.. వీరు అందరూ ఇప్పుడు తెగ...
ఏపీలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కాకరేపుతున్నాయి.. తాజాగా నరసారెడ్డి సర్వే పేరిట మరో సర్వే కూడా వైరల్ అవుతోంది.. గత ఎన్నికల్లో కూడా ఆయన చేసిన ప్రైవేట్ సర్వే ఫలితం కరెక్టుగా వచ్చిందట...
ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు ఎంతో ధీమాగా చెబుతున్నారు.. కాని వాస్తవంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు... దీనికి కారణం కూడా చెబుతున్నారు....
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈసారి తాము విజయం పొందుతాము అని ధీమాగా చెబుతున్నారు.. ఓ పక్క టీడీపీకి పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది అని ,ఇలాంటి పల్స్...
ఈసారి వైసీపీ గెలుస్తుంది అని పక్కాగా తామే విజయం పొందుతాం అని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే జగన్ మాత్రం మేమే గెలుస్తాం మాకే మెజార్టీ వస్తుంది అని ఒక్కసారి మాత్రమే చెప్పారు....
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.. పార్టీ నేతలు సీనియర్లతో మంతనాలు జరిపారు ..అయితే సీనియర్లు కూడా ఈ సర్వేలు నమ్మలేం అని ఇప్పటికే తెలియచేశారు....
ఈసారి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతోంది..కచ్చితంగా ఎవరికి మెజార్టీ వస్తుంది అని అన్నీ సంస్ధలు ఒకేలా చెప్పడం లేదు. కేవలం వైసీపీ అధికారం వస్తుంది అని చెబుతున్నాయి కొన్ని సంస్ధలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...