మొత్తానికి సీఎం చంద్రబాబు రామోజీరావుతో భేటీ కావడం పై ఇప్పుడు పెద్ద చర్చ అయితే జరుగుతోంది.. ఫలితాలకు ఆరు రోజుల ముందు ఎలాంటి విషయం పై వీరు చర్చించారు, ఎన్నికల్లో ఎవరు...
రాజధాని ప్రాంతంలో ఈసారి వైసీపీ మెజార్టీ స్ధానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది, ఈసారి ఫలితాలు మారుతాయి అని చెబుతున్నారు కృష్ణా గుంటూరు ప్రాంతాల వారు, ముఖ్యంగా దీనికి కారణం కూడా...
రాయలసీమ ప్రాంతం ఈ ఐదు సంవత్సరాలు తాను అభివృద్ది చేశాను అని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా గెలుస్తాము అని చంద్రబాబు చెబుతున్నారు.. కాని వాస్తవంగా ఇక్కడ...
మొత్తానికి ఎన్నికల సమయంలో అనేక సర్వేలు వస్తాయి... ఒకటా రెండా అనేక విషయాలు కూడా ఎన్నికల సమయంలో కీలకం అవుతాయి ఏమి చేసినా ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించి ఓటు వేస్తారు.....
ఈసారి సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి తెలుగుదేశంలో మొత్తం ఇద్దరు ఎన్నికల్లో నిలబడ్డారు, చంద్రబాబుతో సహా ఆయన తనయుడు లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇక నందమూరి కుటుంబం...
గత ఎన్నికల సమయంలో ఏపీలో రాజకీయంగా జగన్ సీఎం అవుతారు అని అందరూ భావించారు.. అయితే ఆ సమయంలో జగన్ వేవ్స్ అలాగే ఉన్నాయి.. కాని పవన్ బాబు మోదీ కలిసి ఎన్నికల్లో...
మొత్తానికి వీలు చిక్కినప్పుడు అల్లా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ తరపున తన గళం వినిపిస్తారు ..సీఎం చంద్రాబు ప్రభుత్వం పై ఈ ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు...
ఏపీలో ఇప్పటికే అనేక సర్వేలు వైరల్ అవుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు అనేక సర్వేలు ఇప్పుడు మార్కెట్లో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి.. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియకుండా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...