ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని ప్రజల రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పార్టీ నాయకులు...ముఖ్యంగా సర్వేలు అన్నీ పెయిడ్ సర్వేల అని జగన్ కు నిజంగా...
ఏపీలో ఈ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ధీమా అని ఓ పక్కా ఎల్లో మీడియా పబ్లిసీటీ చేస్తోంది.. మరో పక్క తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రావు అని,...
ఏపీలో ఎన్నికల వేళ విమర్శల జోరు పెరిగింది.. ఒకరా ఇద్దరా అనేక మంది ఇలాంటి కామెంట్ల నడుమ ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తిస్తున్నారు.. ఇక సీఎం చంద్రబాబు జగన్ పై వైయస్ కుటుంబం...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు
అందులోని అంశాలు -
ప్రతీ సంవత్సరం ఉద్యోగాలను భర్తీ చేస్తాం
ఇంటర్ పాసైన వారికి నిరుద్యోగ భృతి
కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
రైతులకు పగటిపూట...
ఎన్నికల సమయంలో ఓటర్లకు మాత్రం నాయకులు కన్ఫూజన్ తీసుకువస్తున్నారు.. నిన్నటి వరకూ ఓ పార్టీలో ఉన్ననేతలు ఇప్పుడు ఆ పార్టీ కండువా మార్చి వెంటనే పక్క పార్టీలో చేరిపోతున్నారు.. తాజాగా ఇలానే టీడీపీ...
తెలుగుదేశం పార్టీకి ఆళ్లగడ్డలో మరోసారి విజయం తథ్యం అనేలా ఉంది అక్కడ పరిస్దితి.. ఇది వైసీపీకి మింగుడు పడని స్దితిలో పడేసింది. ముఖ్యంగా మంత్రిగా అఖిల ప్రియ ఇక్కడ చేసిన సేవలు అందరికి...
రాజకీయంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసుకుచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడంతో, అప్పటి వరకూ ఆ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక బూనారు అని వార్తలు వచ్చాయి... గతంలో...
సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు వరాలు ఇస్తున్నారు... ఇప్పటికే నిరుద్యోగులకు వరాలు ఇస్తున్న బాబు, మహిళలకు కూడా మంచి హామీలు ఇస్తున్నారు... ముఖ్యంగా వైసీపీ జనసేన పార్టీలకు ధీటుగా ఆయన రాజకీయంగా పావులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...