ఏపీ లో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగునున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం వైసీపీ తన జాబితా ని రెడీ చేసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైసీపీ లోక్సభ బరిలోకి దిగే అభ్యర్థుల...
టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని...
తెలంగాణలో కాంగ్రెస్ ,టిడిపి అనైతిక పొత్తుతో ఎన్నికల్లో చిత్తయ్యారంటూ వైసిపి అధినేత జగన్ ,ఆపార్టీ నాయకులు రోజాతోపాటు మరికొంతమంది నాయకులు సాగిస్తు న్న గ్లోబల్ ప్రచారాన్ని విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత...
ఒంగోలు ఈవెంట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఆవిష్కరణలదే. విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు....
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ముస్లిం సోదరులు పాత సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు మరియు వేంసూర్ రోడ్డుకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అనంతరం సండ్ర వెంకటవీరయ్య అంబేద్కర్ సెంటర్...
జనగామ మండలం హైదరాబాద్ హైవే పెంబర్తి చెక్ పోస్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఏపీ...
హైదరాబాద్ సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ కుమారుడి కారు డ్రైవర్ పై మంత్రి తలసాని కుమారుడి దాడి..కారులో డబ్బు చెక్ చేయాలంటూ తలసాని కుమారుడు గొడవ పడి.. తనపై దాడి...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...